అక్షరాస్యతతోనే సమాజ అభివృద్ధి – ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించాలి
– అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖిమ్యా నాయక్, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోసెప్టెంబర్.09.2026.అంతర్జాతీయఅక్షరాస్యతదినోత్సవాన్నిపురస్కరించుకునిమంగళవారంవనపర్తిపట్టణంలోనిజెడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాల నుంచి పాలిటెక్నిక్ కళాశాల వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖిమ్యా నాయక్ ముఖ్య అతిథిగాపాల్గొన్నారు.ఈ సందర్భంగావిద్యార్థులుఅక్షరాస్యతప్రాముఖ్యతనుతెలియజేస్తూప్లకార్డులుప్రదర్శిస్తూ,నినాదాలుచేస్తూర్యాలీలోపాల్గొన్నారు.ఈసందర్భంగాఅదనపు కలెక్టర్ మాట్లాడుతూ అక్షరాస్యత ప్రతి వ్యక్తి జీవితంలో వెలుగులునింపడంతోపాటుకుటుంబ, సామాజిక, ఆర్థికఅభివృద్ధికిదోహదపడుతుందని పేర్కొన్నారు.సమాజంలోఅక్షరాస్యతశాతాన్నిమరింత పెంచేందుకు ప్రభుత్వంతో పాటు ప్రజలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా కృషి చేయాలని ఆమె సూచించారు. చదువు ద్వారా వ్యక్తుల్లో అవగాహన, ఆత్మవిశ్వాసం...