జ్వరంతో వచ్చిన వారికి మలేరియా, డెంగ్యూ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలి
– వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి శుక్రవారం నిర్వహించే ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్ రిక పిఎన్ 9టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ ఆగస్టు22.2026.వర్షాకాలంలోసీజనల్,వ్యాధులనియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రతి శుక్రవారం నిర్వహించే ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభిఆదేశించారు.శుక్రవారంవనపర్తిపట్టణంలోనిరామ్నగర్ కాలనీలో కలెక్టర్ పర్యటించి ఆరోగ్య సిబ్బందిఫ్రైడేడ్రైడే,కార్యక్రమంనిర్వహిస్తున్నతీరునుపరిశీలించారు. కాలనీలో పరిసరాలను పరిశీలించిన కలెక్టర్, ఇళ్లలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, పరిసరాలనుపరిశుభ్రంగాఉంచేలాప్రజలకుఅవగాహనకల్పించాలని...