అనంతరం చాంద్రాయణగుట్ట కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ కి తరలించారు…
మీ సమస్య మా పరిష్కారం కార్యక్రమం ద్వారా ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన(PMSBY) పథకంను మేడ్చల్_నియోజకవర్గంలోని ప్రజలందరికి ఉచితంగా అందిస్తున్న మహిళా శక్తి మై వాయిస్ సంఘం. ఎన్.హైమారెడ్డి, వ్యవస్థాపక అధ్యక్షురాలు, మహిళా శక్తి మై వాయిస్ సంఘం, బిజెపి రాష్ట్ర నాయకురాలు, మేడ్చల్ జిల్లా మెడికల్ అండ్ అడ్వైజరీ కమిటీ బోర్డ్ మెంబర్(DM & HO).
