విజయవాడ సత్యనారాయణపురం నందు భారతీయ సంస్కృతి పరిరక్షణ సమితి వారి ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొని పలువురికి మట్టి వినాయక విగ్రహాలను అందించడం జరిగింది .
తోలేటి శ్రీకాంత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతివృత్తుల భాగం రాష్ట్ర అధ్యక్షులు