రైతు ఆశీర్వాద సభను విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే మట్టా రాగమయి

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం బీఎల్‌ఓలు పాటించాల్సిన విధానాలు, బాధ్యతలపై డీసీసీ అధ్యక్షుడు నూతి అవగాహన పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ రిపోర్టర్ ఏ హరిబాబు జూన్ 26 2026: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్టా రాగమయి మాట్లాడుతూ... ఈ నెల 30న జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు...