POLITICAL POWER
Sr Reporter | GHMC
politicalpower.in
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం లో ఉపయోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలిసింది అని ఆరోపించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ . ED విచారణలో శ్రీవారి లడ్డూ ప్రసాదం లో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదు అని ED స్పష్టం చేసిన సందర్భంగా జగన్ చిత్రపటానికి పాలభిషేకం.
Share to WhatsApp 🔗
Download Image ⬇️
⬅️ Back to Read Article