వర్షానికి చెట్టు విరిగి ఇంటిపై పడి మూడు రోజులైనా పట్టించుకునే నాధుడే లేడు గ్రామపంచాయతీ సిబ్బంది కారోబరి ఆవేదన. పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక PN9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో కే సతీష్ కుమార్. మంచిర్యాల జిల్లా లక్షట్ పేట్ మండలం కొత్తూరు గ్రామపంచాయతీ పరిధిలో మొన్న బుధవారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షం ఈదురు గాలులకు రావడంతో కొత్తూరు గ్రామ పంచాయతీలో కారోబారిగా పని స్తున్న శాతరాసి రాజయ్య, ఇంటిపై చెట్టు విరిగి పడిపోయింది....