తెలంగాణ రాష్ట్రంలోని యావత్ మాదిగ ప్రజానీకానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఒక విషయాన్ని తెలియజేశారు. ­పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో కే సతీష్ కుమార్. ఏంటంటే మాదిగ జాతి ప్రజలందరూ కూడా మే నెల 11 వ తారీకు నుంచి తెలంగాణ రాష్ట్రంలో జనన గణన జనాభా లెక్కింపు జరుగుతుంది కాబట్టి దాంట్లో పాల్గొనేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కాలంలో ఎస్సీ మాదిగ హిందూ అని రాయించుకోవాలని పిలుపునిచ్చారు ప్రజలకు...