స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని కోరారు
కలసపాడు ఆగస్టు 12 పొలిటికల్ పవర్ పిన్9టీవీ సమగ్ర జాతీయ తెలుగు రిపోర్టర్ ఎం. ప్రసాదరావు కలసపాడు. కడప జిల్లా. బద్వేల్ నియోజకవర్గం లోని కలసపాడు మండలంలో స్థానిక సెయింట్ ఆంటోనీస్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా చేయాలని, పాఠశాల కరస్పాండెంట్ ,చిత్త రాజశేఖర్ రెడ్డి తెలియజేశారు. స్వాతంత్ర సమరయోధుల జీవిత విషయాలను, విద్యార్థులకు తెలియపరిచేలా చక్కటి వేషధారణలతో విద్యార్థులు ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ చిత్తా, ప్రభావతి. పీఈటీలు పాల్గొన్నారు.