ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

*ఉరి వేసుకుని వ్యక్తి మృతి*

సెప్టెంబర్ 19:  పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

లక్షట్టిపేట పట్టణంలోని భగత్ సింగ్ నగర్ కు చెందిన గుర్రాల జయకర్ అనే 40 సంవత్సరాల వ్యక్తి ఇంటి సమీపంలోని వేప చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. మృతునికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. అందరికీ పెళ్లి లయ్యాయి. మృతునికి కుటుంబ కలహాలతో నిన్న గొడవలు జరగగా మృతుడు తన సోదరులకు ఫోన్ చేసి నాకు ఇంట్లో కుటుంబ కలహాలతో ఎప్పుడు గొడవ జరుగుతుంది నాకు బతకడం ఇష్టం లేదు అని ఫోన్ చేసి చెప్పి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి సోదరుడు గుర్రాల చంద్రమౌళి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరుగుతుంది. అని ఎస్సై భూపతి సురేష్ తెలిపారు.

Latest Articles

ఆదివాసుల హక్కులు, చట్టాలు, జీవోల రక్షణ కోసం అక్టోబర్ 5న మహాధర్నా

పొలిటికల్ పవర్, సెప్టెంబర్,19:పాల్వంచ: ఆదివాసుల హక్కులు, రక్షణ చట్టాలు, ప్రభుత్వ జీవోలను...

వెంకయ్య గారి మరణం మరువలేని జ్ఞాపకం కుటుంబానికి తీరని లోటు

59వ డివిజన్ దానవాయిగూడెం బిఆర్‌ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు దామళ్ల రవి  తండ్రి దామళ్ల...

ఉరి వేసుకుని వ్యక్తి మృతిసెప్టెంబర్ 19:  పొలిటికల్ పవర్ పిన్ 9...

తల్లాడ లో వినాయక నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు రెడ్డి యువజన విభాగం ఆధ్వర్యంలో మహా అన్నప్రసాద కార్యక్రమం

  తల్లాడ, సెప్టెంబర్ 19:పొలిటికల్ పవర్ ప్రతినిధి  తల్లాడ పట్టణంలో వినాయక నవరాత్రి ఉత్సవాల...

ముంచుకొస్తున్న జల సంక్షోభం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

Related Articles

వెంకయ్య గారి మరణం మరువలేని జ్ఞాపకం కుటుంబానికి తీరని లోటు

59వ డివిజన్ దానవాయిగూడెం బిఆర్‌ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు దామళ్ల రవి  తండ్రి దామళ్ల వెంకయ్య మృతి చెందిన విషయం తెలుసుకున్న రూరల్ మండల అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్ మరియు ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ...

ఉరి వేసుకుని వ్యక్తి మృతిసెప్టెంబర్ 19:  పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్లక్షట్టిపేట పట్టణంలోని భగత్ సింగ్ నగర్ కు చెందిన గుర్రాల జయకర్ అనే 40...

తల్లాడ లో వినాయక నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు రెడ్డి యువజన విభాగం ఆధ్వర్యంలో మహా అన్నప్రసాద కార్యక్రమం

  తల్లాడ, సెప్టెంబర్ 19:పొలిటికల్ పవర్ ప్రతినిధి  తల్లాడ పట్టణంలో వినాయక నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా వినాయక నిమజ్జన కార్యక్రమం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది. పూజారి తనుగుల మణికంఠ శర్మ ప్రత్యేక మంత్రోచ్ఛారణలతో...
error: Content is protected !!