పేద కుటుంబాలకు బియ్యం. పెద విద్యార్థులకు పెన్నులు నోట్ పుస్తకాల సాయం.
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పి రమేష్ 25వేల రూపాయల విలువ చేసే బియ్యం నోటు పుస్తకాలు పెన్నులు పేదవారికి అందించి అండగా నిలిచిన యాదాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ (వై టి పి ఎస్ ఎంప్లాయిస్ ఇంజనీర్స్ మనతో పాటు సమాజంలో నివసిస్తున్న వెనుకబడిన వర్గాలకు చెందిన బడుగు బలహీన వర్గాల. పిల్లలకు కుటుంబాలకు వై టి పి ఎస్ ఎంప్లాయిస్ ఇంజనీర్స్ ఆర్థిక సహాయం బియ్యం.నోట్ పుస్తకాలు. పెన్నులు అందించారు వై టి పి ఎస్ ఎంప్లాయిస్ ఇంజనీర్స్ నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని ఎస్సీ కాలనీలోని పేద పిల్లలకు మరియు సమాజంలో అత్యంత వెనుకబడిన పెద కుటుంబాలకు పాతిక కేజీల బియ్యం సంచులు. నోటు పుస్తకాలు పెన్నులు ఉచితంగా పంపిణీ చేశారు. పేద పిల్లలకు కుటుంబాల వారు ఆర్థిక సామాజిక స్థితిగతులు మారాలంటే కేవలం విద్య వల్ల మాత్రమే మారుతుందని పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలంటే వారికి విద్య ద్వారానే ఇది సాధ్యమవుతుందని వారు భవిష్యత్తుకు భరోసా అందించాలని తల్లిదండ్రులకు తెలిపారు. మేము అందించే ఈ చిన్న సాయం మీకు కొండంత అండగా నిలుస్తుందని భవిష్యత్తులోనూ అండగా ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమం ఈ కార్యక్రమానికి వైటిపిఎస్ ఎంప్లాయిస్ ఇంజనీర్స్ అండ్ కార్మికులు ఉద్యోగస్తులు హెచ్ రవి ఎంఆర్పిఎస్ ఇంచార్జి శశి య్యా రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పెదపాక సత్యం. వంగూరి వెంకన్న. ఏ డి ఈ శ్రీనివాస్.ఏ డి ఈ తిప్పార రమేష్. చర్ల శీను.కాకాటి రామరాజు. ట్రాన్స్కో జేఎల్ఎం మధు. తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



