ePaper
Thursday, June 4, 2026
📄 ePaper
Homeతెలంగాణతమిళనాడు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి "విశ్వనాథన్ పెరుమాళ్ " ను మర్యాదపూర్వకంగా కలిసిన వనపర్తి...

తమిళనాడు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి “విశ్వనాథన్ పెరుమాళ్ ” ను మర్యాదపూర్వకంగా కలిసిన వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ మే 24 2026: ఏఐసీసీ సెక్రటరీ, తమిళనాడు రాష్ట్ర మధురై జిల్లా మేలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి విశ్వనాథన్ పెరుమాళ్ ఆదివారం హైదరాబాద్ వచ్చిన సందర్భంగా వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలపై మాట్లాడుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివసేనరెడ్డి, ఉపాధ్యక్షులు సాయి చరణ్ రెడ్డి, పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!