ePaper
Sunday, September 13, 2026
📄 ePaper

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం లో భాగంగా రైతులందరూ పంటల భీమా చేసుకోవాలి

📰 Generate e-Paper Clip

  •  బిక్కవోలు మండల వ్యవసాయ అధికారి, Smt. G. Vani

వరి పంటకు ఎకరానికి 570 రూపాయలు చెల్లించి బీమా చేసుకోవాలని ఈ బీమా చేసుకోవడం ద్వారా 38000 రూపాయల కవరేజ్ ఉంటుందని తెలియజేశారు ఈ తొలకరి సీజన్ లో ఆగస్టు 15 వరకు బీమా చేసుకునే సౌలభ్యం కల్పించారు.

మినుము పంటకు ఎకరాకు రూ. 300/-, ప్రీమియం చెల్లించాలి. మినుము పంటకు భీమా నమోదు చేసుకోవడానికి జూలై 31 ఆఖరి తేదీ.

వరి పంట నష్టం అంచనాకు గ్రామం యూనిట్ గాను మరియు మినుము పంట నష్టం అంచనాకు జిల్లా యూనిట్ గా తీసుకుంటారు.

1.4.2026 నుండి 15.8.2026 వరకు వరి పంట కు గాను రుణాలు తీసుకున్న రైతులకు సదరు బ్యాంకు లేదా సహకార సంఘాల ద్వారా ప్రీమియం చెల్లించడం జరుగుతుంది. పంట రుణాలు తీసుకొని రైతులు మీ దగ్గరలో ఉన్న CSC (మీసేవ కేంద్రం) వద్ద ప్రీమియం చెల్లించి పంట బీమా చేసుకోవాలని సూచించారు. ఈ విధంగా పంట బీమా చేసుకోవడానికి ఆధార్ కార్డు ,పట్టాదారు పాస్ బుక్ లేదా CCRC కార్డ్, బ్యాంకు అకౌంట్ కాపీ , పంట వేసినట్లు రైతు స్వీయ ధృవీకరణ పత్రం లు అవసరం. పంట నష్టం జరిగినప్పుడు దిగుబడి అంచనా ద్వారా నష్టాలను లెక్కించి బీమా సొమ్మును రైతు ఖాతాలకు జమ చేయడం జరుగుతుందని తెలియజేశారు.

ముఖ్య గమనిక – పంట భీమా నమోదు కొరకు, Agristack Farmer Registry ద్వారా జెనరేట్ చెయ్యబడిన valid Farmer ID తప్పనిసరి అని గమనించాలి.

Latest Articles

ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన కంపగూడెం గ్రామస్తులు..నెల రోజులుగా తాగునీటి కష్టాలు.. గంటపాటు రాస్తారోకో

ఎస్సై చొరవతో అధికారుల హామీ.. ధర్నా విరమించిన గ్రామస్తులు పొలిటికల్ పవర్,ములకలపల్లి, సెప్టెంబర్...

తండ్రిని పట్టించుకోని కుమారులకు RDO షాక్ – ఆస్తి రిజిస్ట్రేషన్లు

⚖️ *కేసు వివరణ – ప్రొద్దుటూరు, కడప జిల్లా* పొలిటికల్ పవర్ సమగ్ర...

ప్రజాస్వామ్యానికి ప్రాణం ప్రశ్నించే తత్వమే: కుర్రే రాజేంద్ర రెడ్డి

 ​ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు కేవలం ఓటర్లుగానే మిగిలిపోకుండా, ప్రభుత్వాల విధానాలను నిశితంగా...

సీనియర్ సిటిజన్ల కోసం.

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

*ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మా కుటుంబం అంటే ఏమిటో ప్రజలందరికీ తెలుసు*

*మా పై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్న మా సోదరీ, ఆమె భర్త...

Related Articles

వినాయక చవితి వేడుకల్లో డీజేలకు నో!

 అనుమతి లేకుండా డీజేలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు బిక్కవోలు మండలంలో పోలీసుల అవగాహన సమావేశం బిక్కవోలు: వినాయక చవితి పండుగను ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు బిక్కవోలు పోలీసులు ప్రత్యేక అవగాహన...

error: Content is protected !!