– టిడిపి మండల అధ్యక్షులు యం. కిషన్ నాయక్ ఆవేదన,
పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరోయస్.ఈశ్వర్ సెప్టెంబర్.04.2026.44.వజాతీయరహదారికొత్తకోట మున్సిపాలిటీ పట్టణంలో ఉన్నసర్వీస్,రోడ్లపరిస్థితి ఇంత అద్వానంగా ఉండడం రోడ్డుకు సంబంధించిన అధికారులుప్రజాప్రతినిధులుగానిదాదాపు16.సంవత్సరాలకిందపూర్తిఅయినబైపాస్,రోడ్డుకుసంబంధించిన సర్వీస్ రోడ్ల నిర్మాణం పూర్తి చేసి నారూ. సర్వీస్ రోడ్డు ఇరువైపులా చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్న రోడ్డు అధికారులు గానీ ప్రభుత్వం గానీ దీన్ని పట్టించుకోవడం లేదు ప్రజలకు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని టిడిపి మండల అధ్యక్షులు యం. కిషన్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తకోట పట్టణంలో ఉన్న రోడ్లు ఇరుకుగా ఉండటం వలన ప్రజలు, వాహనాలు, చెరుకు ఫ్యాక్టరీకి పోయే వాహనాలు దారులు, ప్రజలకు నానాక ఇబ్బందిగా ఉన్న కూడా ప్రభుత్వం దీన్ని ఉంచుకోవడం లేదని అన్నారు.ఈ సమస్య చాలా ఏళ్ల నుంచి అలాగే ఉంది వెంటనే ఈ సమస్యను చూసి ఇరువైపులా సర్వీస్ రోడ్లను ప్రజలకు ఉపయోగపడేటట్లుగా చేయగలరని, దీన్ని ప్రభుత్వంగానిప్రజాప్రతినిధులుగానిఅధికారులు దీనిపై దృష్టి పెట్టి ఇట్టి సమస్యను పట్టణంలో ఉన్న ఇబ్బందిని గుర్తించి సమస్యను పూర్తి చేసి సర్వీస్ రోడ్లను వచ్చేటట్లు చేయగలరని ఆయన కోరారు.

