– తాను గత జన్మలో చేసుకున్న పాపపుణ్యాలు, అంతకముందు జన్మల పాపపుణ్యాలను వెంటబెట్టుకుని వెళుతుంది,
– ఏ ప్రాణి అయినా శరీరం విడిచిపెట్టే సమయంలో, అప్పుడు అతడి ఖాతాలో ఉన్న సంచితకర్మల నుంచి, ఏ కర్మలు అయితే పక్వానికి వస్తాయో, లేదా పండుతాయో, ఆ కర్మలను అనుసరించి,జీవుడికితదుపరిదేహం ఇవ్వబడుతుంది,
– అచల గురు ఆశ్రమ పీఠాధిపతి వనపర్తి జిల్లా అధ్యక్షులు ధూపం సాంబశివుడు,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 15.2026.
ఈ శరీరం ఓ అద్దె కొంప ఇందులో మనం ఎన్నాళ్ళు ఉండాలని కర్మ ప్రకారం రాయబడి ఉంటే అన్నేళ్ళు ఉంటామని,తానుగతజన్మలోచేసుకున్నపాపపుణ్యాలు, అంతకముందు జన్మల పాపపుణ్యాలను వెంటబెట్టుకుని వెళుతుందని, ఏ ప్రాణి అయినా శరీరం విడిచిపెట్టే సమయంలో, అప్పుడు అతడి ఖాతాలో ఉన్న సంచితకర్మల నుంచి, ఏ కర్మలు అయితే పక్వానికి వస్తాయో, లేదా పండుతాయో, ఆకర్మలనుఅనుసరించి,జీవుడికతదపరిదేహంఇవ్వబడుతుందనివనపర్తజిల్లా కొత్త కోటమున్సిపాలిటీ ఆలగురు ఆశ్రమపీఠాధిపతివనపర్తి జిల్లా అధ్యక్షులుధూపంసాంబశివుడఅన్నారు.మంగళవారం శ్రీశ్రీశ్రీమహానందమల్కిదేశిక స్వాములవారి ఆశ్రమంవనపర్తిజిల్లాకొత్తకోట పట్టణంలోని వాడ్డేవాటారోడ్డు,బ్రహ్మంగారి మఠం సమీపంలో గలశ్రీ శ్రీ మహానంద మలికిదేశిక స్వాములవారి అచలగురు ఆశ్రమంలోశ్రీ పరాభవ నామ సంవత్సరం నిజజేష్ఠమాసం మంగళవారం నిజ జేష్ఠమాసంసందర్భంగఆశ్రమంలోఆచలగు రుఆశ్రమంపీఠాధిపతులు,ఆచలగురుసం ప్రదాయంవనపర్తిజిల్లాఅధ్యక్షులుధూపం.సాంభశివుడు ఆధ్వర్యంలో బృహస్పతి హోమం, ఉదయం 6 గంటలకుపీటపూజ,9గంటలనుండి12గం టలవరకుబృహస్పతిహోమము,ధూపదీపనైవే ద్యేలతోమహామంగళహారతిని సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.అనంతరం 1గంటకుఅన్నదానకార్యక్రమంనిర్వహించారు.అనంతరంఆచలగురుఆశ్రమంపీఠాధిపతులు,ఆచలగురసంప్రదాయంవనపర్తిజిల్లాఅధ్యక్షులుధూపం.సాంభశివుడుమాట్లాడుతమనంఅద్దెఇళ్ళలోఉంటాము. ఒకానొకప్పుడు ఆ ఇంటి యజమాని, ఇల్లు ఖాళీ చేయమనిఆదేశిస్తే,వెంటనేసామనుఅం తాసర్దుకునివేరే,ఇల్లువెతుక్కుటము.ఎక్కడకువెళ్లినపోగుచేసుకున్న,సామానుఅంతాతీసకువెళతాము.అలాగే ఈశరీరంకూడాఓఅద్దకొంపఇందులోమనం ఎన్నాళ్ళు ఉండాలని కర్మ ప్రకారం రాయబడి ఉంటే, అన్నేళ్ళుఉంటాము.ఋణంతీరినతర్వా త,ఈశరీరంనుంచిఆత్మబయటకుగెంటివే యబడుతుందని, దానికి ఆ తర్వాత దేహం మీదఏహక్కుఉండదు.అప్పడుఅది,తానుగతజన్మలోచేసుకున్నపాపపణ్యాలు,అంతకముందజన్మలపపపుణ్యలనవెంటబెట్టుకుని,వెళతుందనిఅవేసచితకర్మలుఅంటరానిఅన్నారు.ప్రరబ్ధకర్మలలోపడఅనేకసంచితకర్మలతకలిసిజీవుడుప్రయాణిస్తుంటాడు.ఏప్రాణిఅయినాశరీరంవిడిచిపెట్టేసమయంలఅప్పుడుఅతడిఖాతాలోఉన్నసచితకర్మలనుంచి,ఏకర్మలుఅయితేపక్వానికవస్తాయో,లేదాపండుతాయో,ఆకర్మలనుఅనుసరించి,జీవుడికితదపరదేహంఇవ్వబడుతుందని,అంటేమరలపరపరలోజీవుడుచేసినకర్మలలోఅనుభవిచడానికిసిద్ధంగఉన్నకర్మప్రరబ్ధకర్మ,ఈదేహంప్రరబద్దకర్మఆధరంగఏర్పడిందని,ప్రారబ్ధంఉన్నతవరకదహంఉంటుందని,అంతవరకుఆఫలాలనుఅనభవిచవలసిందేనని,ప్రారబ్ధంతీరినషణమే,మరుక్షణంకూడాకాదుఆక్షణమఆత్మ,దేహాన్నివిడిచిపెట్టేసిమళ్ళీఇంకోశరీరంయొక్కఅన్వేషణలపడుతుంది.ప్రారబ్ధంఉన్నంతవరకుదేహంఉంటుందని,ఈజన్మలోమనకుటుంబసభ్యులు,మిత్రులు,సన్నిహితులు,ఆప్తులు,బంధువులుమొదలైనవారంతాఒకజన్మలమనకర్మలఆధారంగమనమేఎంచుకన్నామనిఆయవ్యక్తులతోమనకున్నఋణకారణంగావారినుంచిసేవపొందడమో,లేదాసేవఅదించడమోచేస్తామనిఆఋణమేబంధమనిఅన్నారు.మిగతాది రెండవ పేజీలో


