ePaper
Tuesday, July 28, 2026
📄 ePaper
Homeజాతియంఢిల్లీభారతదేశంలో అసలేం జరుగుతోంది భారతదేశ పౌరులను భారతదేశ పోలీసులు ఇలా లాటి ఛార్జ్ చేస్తుంటే సుప్రీంకోర్టు...

భారతదేశంలో అసలేం జరుగుతోంది భారతదేశ పౌరులను భారతదేశ పోలీసులు ఇలా లాటి ఛార్జ్ చేస్తుంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఏం చేస్తున్నట్టు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పరిశోధనాత్మక కథనం భారత దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి ఈ దేశాన్ని పరిపాలిస్తున్న బిజెపి పార్టీ నాయకులకు ఈ విషయాలు ఏమీ అర్థం కావడం లేదా లేదా అర్ధమైన అర్థం కానట్టు ఏమీ తెలియనట్టు అమాయకంగా నటిస్తోందా ఏం జరుగుతుంది? ఎందుకు ఇలా జరుగుతుంది ప్రజలు తమ ప్రాథమిక హక్కుగా భావించే తమకున్న సమస్యను తెలియజేసుకునే హక్కు లేదా ఈ దేశంలో అంటే ప్రజల ప్రాథమిక హక్కును కూడా తొక్కే అధికారం వారిని అణిచే అధికారం ఈ ప్రభుత్వాలకు ఈ పోలీసులకు ఎవరిచ్చారు అంటే మనమే కదా ఇచ్చింది ఎలా అంటే మనమే కదా ఓటుకు వారిచ్చే డబ్బులు తీసుకొని ఓటు వేసి మమ్మల్ని పాలించండి మీరే మమ్మల్ని పాలించాలి మీరే మాకు డబ్బులు ఇస్తారు కాబట్టి ఓటుకి మీరు మాత్రమే మమ్మల్ని పాలించాలని వారికి ఓటు వేసింది మనమే కదా అందుకోసమే వారు ఏం చేసినా మనం చూస్తూ ఉండి ఇదే పరిస్థితి ఇది తెలియని అమాయక నిరుద్యోగులు యువతీ యువకులు రాబోయే రోజుల్లో నైనా సరైన వ్యక్తులను సరైన పార్టీని అధికారంలోకి తీసుకురావాలని దీని మీద దృష్టి పెట్టాలని ఒక సామాన్యుడిగా రిపోర్టర్ గా విషయాన్ని ప్రజలకు తెలియజేస్తున్నాను ప్రజలకు అధికారంలోకి వచ్చినప్పుడు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ హామీలు గుప్పిస్తూ వారికి మేనిఫెస్టోలో మేము అది చేస్తాము ఇది చేస్తాము అని చెప్పి అధికారంలోకి రావడం వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేయటం ఇదంతా ఒక తంతుగా జరుగుతుంది అందుకే కొత్త నాయకత్వాన్ని మరియు కొత్త పార్టీలను అధికారంలోకి తీసుకురావాలని యువతీ యువకులను నిరుద్యోగులను మేము కోరుకుంటున్నాము భారతదేశంలో ప్రజలకు 20 లక్షలు ఉద్యోగాలు కల్పిస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఒక పార్టీ చేస్తున్న అరాచకాలకు ఒక తరం యువత సమాజంలో వెనకబడిపోయింది శాంతియుతంగా మాకీ పని కావాలి మాకు ఇది కావాలి అని అడిగే హక్కు కూడా ఈ దేశ ప్రజలకు లేకుండా పోవ టానికి కారణం ఎవరు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది మరో విషయం ఏంటంటే ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష పార్టీకి చెందిన వ్యక్తుల మీద కక్ష కట్టి వారు వచ్చారు కాబట్టి నిరుద్యోగులను విద్యార్థినీ విద్యార్థులను మేము ఇలాగే చేస్తాము అని ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది ప్రశ్నించే వారి గొంతు నొక్కటం వారిని భయభ్రాంతులకు గురి చేయటం వారి మీద అక్రమ కేసులు పెట్టడం రాజ్యాంగంలో ప్రజలు కల్పించిన హక్కుల్లో ఇలా రాసి ఉందా అనేది ఎవరికి అర్థం కాని ప్రశ్న అలాగే భారతదేశంలో విద్యావ్యవస్థలో సమూల మార్పులు చేయాలని విద్యార్థులు కోరుకుంటూ ఈ విషయాన్ని తెలియజేయడానికి జంతర్ మంతర్లో నిరసన తెలియజేసే విద్యార్థుల మీద దాడులు చేయటం ఇది పార్టీలకు మంచి పద్ధతి కాదు ఇది రాజకీయం కాదు ఈ దేశ పౌరుల భవిష్యత్తు గురించి అడగటానికి వచ్చే వచ్చిన వ్యక్తుల మీద దాడులు చేయడం అమానుషంగా ప్రవర్తించడం అనేది భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ లో రాసిందో కేంద్ర ప్రభుత్వం తెలియజేయాల ప్రజలకి

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!