
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ మంచిర్యాల జిల్లా మే 30 2026: మే 25 నుండి 30 వరకు జరిగే కార్యక్రమంలొ శనివారం రోజు దివ్యాంగుల పునరావాస కేంద్రం ఎన్ హెచ్ సి సెంటర్లో ఎమ్మార్ పేరెంట్స్ మరియు బెస్ట్ సంఘాలకు సభ్యులకు సన్మాన ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన స్థానిక తహసీల్దార్ దిలీప్ కుమార్ దివ్యంగులను ఘనంగా సత్కారించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల్ ఏపీఎం భూమక్క మరియు. సి సి,లు హెచ్ఎంసి సిబ్బంది ఎమ్మార్ పేరెంట్స్, ఈసీ. సభ్యులు పాల్గొన్నారు.
