– డాక్టర్ల దినోత్సవం సందర్భంగా వైద్యులకు సన్మానం చేసిన బాదం వెంకటేశ్వర్లు,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 02.2026.
ప్రజల ప్రాణాల్ని నిలబెట్టేది దేవాలయం లాంటి ఆసుపత్రులే నని,ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అసోసియేట్ కార్యవర్గ సభ్యులు, శ్రీ శ్రీ కురుమూర్తి దేవస్థానం పాలకమండలి మాజీ డైరెక్టర్, జిల్లా ఆర్యవైశ్య మహాసభ మాజీ అదనపు ప్రధాన కార్యదర్శి,పొట్టి శ్రీరాములు అవార్డు గ్రహీత బాదం వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం డాక్టర్ల దినోత్సవం సందర్భంగా వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని దంత వైద్యశాల ని ర్వాహకురాలు డాక్టర్ స్నేహ, వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రముఖ డాక్టర్ రమేష్ బాబు, డాక్టర్ ప్రతిభ దంపతులకు అదేవిధంగా డాక్టర్ నగేష్ డాక్టర్ హేమ దంపతులకు డాక్టర్ల దినోత్సవం సందర్భంగా కొత్తకోటకు చెందిన ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అసోసియేట్ కార్యవర్గ సభ్యులు, శ్రీ శ్రీ కురుమూర్తి దేవస్థానం పాలకమండలి మాజీ డైరెక్టర్, జిల్లా ఆర్యవైశ్య మహాసభ మాజీ అదనపు ప్రధాన కార్యదర్శి,పొట్టి శ్రీరాములు అవార్డు గ్రహీత బాదం వెంకటేశ్వర్లు శాలువతో సన్మానం చేసి డాక్టర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంలో ఆర్యవైశ్య మహాసభ రాష్ట్రఅసోసియేట్ కార్యవర్గ సభ్యులు, శ్రీ శ్రీ కురుమూర్తి దేవస్థానం పాలకమండలి మాజీ డైరెక్టర్, జిల్లా ఆర్యవైశ్య మహాసభ మాజీ అదనపు ప్రధాన కార్యదర్శి,పొట్టి శ్రీరాములు అవార్డు గ్రహీతబాదం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రాణం నిలబెట్టే దేవాలయాలు ఆసుపత్రులని, డాక్టర్లు సేవాభావంతోఅంకితభావంతో పనిచేసిప్రజలఆరోగ్యాలనుకాపాడాలనిపిలుపునిచ్చారు. డాక్టర్ల దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల డాక్టర్లకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.


