ePaper
Friday, September 18, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

మంచిర్యాలలో ఎంపీ వంశీకృష్ణ వర్గం బలప్రదర్శన

ఇందారం ఎక్స్‌రోడ్‌ నుంచి మంచిర్యాల వరకు భారీ బైక్‌ ర్యాలీ

మంతెన జగన్‌మోహన్‌రావు ఆధ్వర్యంలో ఘన స్వాగతం

సెప్టెంబర్ 18 :  పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

మంచిర్యాల జిల్లాలో ఎంపీ గడ్డం వంశీకృష్ణకు మంతెన జగన్‌మోహన్‌రావు వర్గం ఘన స్వాగతం పలికింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు మంతెన జగన్‌మోహన్‌రావు ఆధ్వర్యంలో ఇందారం ఎక్స్‌రోడ్‌ వద్ద ఎంపీ వంశీకృష్ణకు నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఇందారం ఎక్స్‌రోడ్‌ నుంచి మంచిర్యాల వరకు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు బైక్‌లపై ర్యాలీగా మంచిర్యాలకు చేరుకుని రైల్వే స్టేషన్ కాక వెంకట్ స్వామి విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించి అనంతరం ఐబీ వద్దకు చేరుకున్నారు. అంబేద్కర్ కి పూలవేసి అంబేద్కర్ స్మరించుకుంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఎంతో కృషి చేయాలని వంశీకృష్ణకు తెలిపారు అదే విధంగా మంతెన జగన్‌మోహన్‌రావు వర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్పొరేట్లలు. కౌన్సిలర్లు యువత కాంగ్రెస్ పార్టీని మంచిర్యాల్ జిల్లాలో బలోపేతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలలో ఎంపీ. గడ్డం వంశీకృష్ణ. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మంతెన జగన్ మోహన్ రావు. మంచిర్యాల్ జిల్లా కార్పొరేటర్లు నస్పూర్ లక్షెట్టిపేట మున్సిపాలిటీ కౌన్సిలర్స్ 13 వ వార్డ్ కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణ. 7వ వార్డ్ బోడ రాజు. రాయలింగు అమీర్ ఖాన్. రంజిత్ సింగ్. కత్తెరపాక రాకేష్ దండేపెల్లి సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

వినాయక మండపాన్ని సందర్శించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతి వృత్తుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు తోలేటి శ్రీకాంత్

వినాయక మండపాన్ని సందర్శించినశుక్రవారం రోజు విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామం...

కలసపాడు కుమ్మరి వీధిలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

కలసపాడు సెప్టెంబర్ 18 పొలిటికల్ పవర్ పవర్ పిన్ 9 టీవీ....

భూములకు రక్షణ కల్పించి పాసు పుస్తకాలు ఇవ్వాలి

 బ్రహ్మంగారి మఠం తహశీల్దార్ కార్యాలయం ఎదుట నాలుగో రోజు కొనసాగిన రిలే...

గిరిజన ప్రాంతాలలో పోలీస్‌ నియామకాల్లో 75 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలి....

విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇన్స్పైర్ అండ్ ఇగ్నైట్ సేవలు రాష్ట్రవ్యాప్తంగా అవసరం

పొలిటికల్ పవర్ ప్రతినిధి: సత్తుపల్లి*సత్తుపల్లి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు,...

Related Articles

పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి ఉపాధి అవకాశాలను పెంచడంలో వేదురు సాగు కీలకపాత్ర పోషిస్తుందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు

పొలిటికల్ పవర్ పత్రిక ప్రతినిధి:ఎల్ల స్వామి జయశంకర్ భూపాల్ పల్లివెదురును ‘పచ్చని బంగారం’గా అభివర్ణిస్తూ, దాని సాగు, వినియోగం, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.ప్రపంచ...

గిరిజన ప్రాంతాలలో పోలీస్‌ నియామకాల్లో 75 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలి. 2026 సివిల్‌ కానిస్టేబుల్‌ నియామకాల్లో ప్రత్యేక నిబంధనలు కొనసాగించాలి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, గిరిజన...

విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇన్స్పైర్ అండ్ ఇగ్నైట్ సేవలు రాష్ట్రవ్యాప్తంగా అవసరం

పొలిటికల్ పవర్ ప్రతినిధి: సత్తుపల్లి*సత్తుపల్లి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, ప్రేరణాత్మక శిక్షణ అందించిన ఇన్స్పైర్ అండ్ ఇగ్నిట్ ఫౌండేషన్ బృందానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ...
error: Content is protected !!