ePaper
Sunday, September 20, 2026
📄 ePaper

కొత్తూరులో గణపతి నవరాత్రులు పురస్కరించుకొని మహా అన్నదాన కార్యక్రమం..

📰 Generate e-Paper Clip

పార్కలగండి సర్పంచ్ కొమరం సుశీలకు ఘన సన్మానం

పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 20: దమ్మపేట మండలం కొత్తూరు గ్రామంలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్కలగండి సర్పంచ్ కొమరం సుశీల పాల్గొన్నారు, వారితో పాటు మాజీ సర్పంచ్ కోర్స సాగర్, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ కొయ్యల అచ్యుతరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన సర్పంచ్ కొమరం సుశీలను కొత్తూరు యూత్ ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యూత్ సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

 

Latest Articles

దురదపాడు  విఘ్నేశ్వరుడి ఆశీస్సులు అందుకున్న మాజీ జడ్పీటీసీ పైడి

పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 20:దమ్మపేట మండల పరిధిలోని దురదపాడు గ్రామంలో గ్రామస్తులు...

“మధిరలో మానవత్వం చాటుకున్న హర్ష కేతన్ సేవా ఫౌండేషన్ “

- నిరుపేదలు, వృద్ధులకు ఘనంగా అన్నదానంమధిర సెప్టెంబర్ 20 *పొలిటికల్ పవర్...

గిరిజన బిడ్డ శిరీష మరణ ఘటనపై పై అసెంబ్లీలో జారే ఆదినారాయణ ప్రస్తావన

*అశ్వారావుపేట పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక ఎన్ వి...

ఖమ్మం సూర్యాపేట హైవే పిల్లలమర్రి దగ్గర ప్రమాదం డాక్టర్ మృతి

సూర్యాపేట వద్ద ఘోర ప్రమాదం ఖమ్మం వైద్యుని సజీవ దహనం సూర్యాపేట -ఖమ్మం 365...

అనారోగ్య బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు

పొలిటికల్ పవర్, దమ్మపేట, సెప్టెంబర్ 20: అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే,...

విఘ్నేశ్వర ఆశీస్సులతో... సుఖీభవ! > "వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభః | > నిర్విఘ్నం...

Related Articles

తమిళనాడులో టీవీకే పార్టీ ముఖ్య నేత రమేష్ కుట్టితో మద్దిశెట్టి సామేలు భేటీ

 పొలిటికల్ పవర్, సెప్టెంబర్, 20: చెన్నై / తమిళనాడు:తమిళనాడు రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీవీకే పార్టీ ముఖ్య నేత రమేష్ కుట్టితో ఎన్సీపీ పార్టీ...

నేటి విద్యార్థుల ప్రవర్తనలో ఆందోళనకర మార్పులు బాధ్యత ఎవరిది??? JSPWS

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి** పాఠశాలల్లో క్రమశిక్షణ లోపిస్తోందంటూ ఉపాధ్యాయుల ఆవేదన* అతి...
error: Content is protected !!