ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper

దళితుల అంటే దాడి చేసే వాళ్ళు కాదు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ ప్రతినిధి  తెలంగాణ

వాళ్లు కాంగ్రెస్ పార్టీ తొత్తులు, కట్టు బానిసలు అసలు కాదు

ఆంధ్రాలో కులాల సంస్కృతి తెలంగాణలో తెచ్చేందుకు విఫలయత్నాలు చేస్తున్న రేవంత్ రెడ్డి

దళిత కార్డుతో బీఆర్ఎస్ మీద దాడికి పదే పదే ప్రయత్నాలు

మాదరి భాగ్యరెడ్డి వర్మ 1888 నుండి 1939 వరకు తెలంగాణ దళిత ఉద్యమ పితామహుడిగా పేరొందిన వ్యక్తి

ఆదిహిందూ ఉద్యమం మొదలు పెట్టి ఆత్మగౌరవం రగిలించిన మహనీయుడు

1931లో నిజాం ప్రభుత్వంలోనే దళితులను ఆది-హిందువులుగా నమోదు చేసేలా కృషి చేసిన నేత

అరిగె రామస్వామి (1885-1973)

భాగ్యరెడ్డి వర్మ సమకాలికుడు, సామాజిక సంస్కర్త.

ఆది-హిందూ జాతి ఉన్నతి సభ, సునీతా బాల సమాజం వంటి సంస్థలు స్థాపించి మహిళా విద్య, సామాజిక చైతన్యం కోసం పనిచేశారు

మాదిగ ఉపకులాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టి అరుంధతీయ మహాసభ స్థాపించారు.

వెట్టిచాకిరి, అంటరానితనం నిర్మూలన కోసం జిల్లాల్లో పర్యటించిన శక్తి

బీఎస్ వెంకట్రావు (1896-1953)

అంబేద్కర్ అనుచరుడు, రాజకీయ నాయకుడు.

ఆది-మాదిగ సంఘం స్థాపించి దళిత యువతలో చైతన్యం తెచ్చిన వ్యక్తి

నిజాం కాలంలో మున్సిపల్ కార్పొరేషన్, రాజ్యాంగ మండలికి ఎన్నికయిన వ్యక్తి

1952లో రాజ్యసభకు ఎన్నికై దళితులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించిన వ్యక్తి

టి.ఎన్. సదాలక్ష్మి

తెలంగాణ నుంచి మొదటి దళిత మహిళా శాసన సభ్యురాలు, మంత్రి

దళితులంటే కాంగ్రెస్ చేతిలో కీలుబొమ్మలు కాదు

ఏడున్నర దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో మోసపోయిన వాళ్లు

స్వతంత్ర భారతదేశ చరిత్రలో 38,600ల కుటుంబాలకు దళితబంధు కింద రూ.10 లక్షల చొప్పున ఇచ్చి వారి కాళ్ల మీద వారు నిలబడేలా సాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్

నాడు కేసీఆర్ పాలనలో రాజకీయాలకు అతీతంగా దళితుల సంక్షేమం, అభివృద్ధి

నేడు కేవలం రాజకీయ కక్ష సాధింపుల కోసం దళితుల వాడకం

Latest Articles

 ప్రతి పేద కుటుంబానికి ఆహార భద్రత కల్పించాలనే సంకల్పంతో కిలో బియ్యం...

పోక్సో కేసులో 20 సంవత్సరాలు కఠిన కారాగారా శిక్ష

⚖️ పోక్సో కేసులో ఒకరికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షపొలిటికల్...

స్థానిక పోరుకు సిద్ధం కావాలి ధర్మాన కృష్ణదాస్

పొలిటికల్ పవర్ ప్రతి నిధి  శ్రీకాకుళం జిల్లాస్థానిక పోరుకు సిద్ధం కావాలి:...

మాజీ ఉపముఖ్యమంత్రి వర్యులు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు కీర్తిశేషులు ఆళ్ల నాని...

నేర సమీక్ష సమావేశంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్

*గంజాయి సరఫరా, సైబర్ నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాలు నివారణపై...

Related Articles

పోక్సో కేసులో 20 సంవత్సరాలు కఠిన కారాగారా శిక్ష

⚖️ పోక్సో కేసులో ఒకరికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి💰 రూ.15...

స్థానిక పోరుకు సిద్ధం కావాలి ధర్మాన కృష్ణదాస్

పొలిటికల్ పవర్ ప్రతి నిధి  శ్రీకాకుళం జిల్లాస్థానిక పోరుకు సిద్ధం కావాలి: ధర్మాన కృష్ణదాస్స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ...

నేర సమీక్ష సమావేశంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్

*గంజాయి సరఫరా, సైబర్ నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాలు నివారణపై ప్రత్యేక దృష్టి పట్టాలి*పొలిటికల్ పవర్ ప్రతినిధి  ఖమ్మంగంజాయి వినియోగించే అవకాశం ఉన్న నిర్మానుష ప్రాంతాలు, శివారు ప్రాంతాలు, ఖాళీ ప్రదేశాలు,...
error: Content is protected !!