ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక

పొలిటికల్ పవర్ పిఎన్ 9 టీవీ రిపోర్టర్ బషీర్
కామారెడ్డి జిల్లా స్థాయి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సందర్భంగా ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ,, పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు బాన్సువాడ ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం సత్య కన్వెన్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో జ్యోతి ప్రజ్వలన గావించి , జయ జయ హే గీతం తో ప్రారంభించారు.
