ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

శ్రీ అయోధ్య వాసవి ఆర్యవైశ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ గా వైశ్యరత్మ చారు గండ్ల వెంకటలక్ష్మి నారాయణ కొండ ఎంపికయ్యారు.

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బ్యూరో పసుపులేటి ఉమాశంకర్ జగ్గయ్యపేట మాజీ మున్సిపల్ కౌన్సిలర్. అమరజీవి పొట్టి శ్రీరాములు స్టాచ్యూ (విగ్రహం )సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం స్టాచ్యూ(విగ్రహం )సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు. జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే స్టాచ్యూ(విగ్రహం )సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు. మరియు తమిళనాడు మాజీ గవర్నర్. కొణిజేటి. రోశయ్య స్టాచ్యూ (విగ్రహం )సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు. మదర్ తెరిసా స్టాచ్యూ(విగ్రహం )సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు. మధుర గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం స్టాచ్యూ (విగ్రహం )సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు. భారతదేశ జాతీయ జెండా రూపకల్పన పింగళి వెంకయ్య స్టాచ్యూ(విగ్రహం )సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు. నందమూరి తారక రామారావు గారి ఇంటర్నేషనల్ సేవా సమితి పురస్కార గ్రహీత. వైశ్యరత్న. చారు గుండ్ల వెంకట లక్ష్మీనారాయణ. కొండ. మరియు జగ్గయ్యపేట వాసవి క్లబ్ మాజీ అధ్యక్షులు తుమ్మేపల్లి వెంకటేష్ రావు చిన్న. శ్రీ అయోధ్య వాసవి ఆర్యవైశ్య. నిత్యాన్న సత్రం ట్రస్ట్.60 కోట్లతో. మూడు ఎకరాల 50 సెంట్లు ఫౌండేషన్ చైర్మన్ హరినాథ్ గుప్త బెలిదే. చీప్ అడ్వైజర్ గా పసుమర్తి మల్లికార్జున రావు చేతుల మీదగా. వైశ్యరత్న. చారు గుండ్ల వెంకట లక్ష్మీనారాయణ కు. శ్రీ అయోధ్య వాసవి ఆర్యవైశ్య నిత్య అన్నదాన సత్ర ట్రస్ట్.. నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ గా. నియామక పత్రములు అందజేయడం పట్ల ఆర్యవైశ్య ప్రముఖులు హర్షం వ్యక్తం చేసినారు. శ్రీ అయోధ్య వాసవి ఆర్యవైశ్య ట్రస్ట్ కోసం కొత్త నియామకాలను ప్రకటిస్తుంది. చారు గుండ్ల కొండా నవ్యాంధ్ర రాష్ట్ర నియమతలయ్యారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట రీజియన్ కో-కన్వీనర్ గా తుమ్మేపల్లి వెంకటేశ్వరరావు(చిన్న) నియమితులయ్యారు.ఈ నిమకాలను వ్యవస్థాపక చైర్మన్ అయిన బెలిదే హరినాథ్ చేశారు వైశ్య రత్న డాక్టర్ మల్లికార్జున్ పసుమర్తి పేర్కొన్నారు. విగ్రహ వ్యవస్థాపక అధ్యక్షులు భగవత్ రామానుజుల వారి సేవ సమితి దేవస్థానం అధ్యక్షులు

Latest Articles

పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ పై కేకే రాజు ఫైర్

ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు పేదలు గుర్తొచ్చారా? పేదల ఇళ్ల క్రమబద్ధీకరణపై కేకే...

ఇంటింటికి రేషన్ పంపిణీ విధానాన్ని రద్దు చేసిన ప్రభుత్వం పై హైకోర్టు విచారణ

పొలిటికల్ పవర్  తెలంగాణప్రతినిధి* ఆంధ్రప్రదేశ్YSRCP ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటింటికి రేషన్ పంపిణీ...

  తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన సర్పంచ్ కొర్సా రమేష్జూలూరుపాడు...

కళాకారులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం రవీంద్రభారతిలో నిరసన

పొలిటికల్ పవర్ ప్రతినిధి హైదరాబాద్* సమస్య: గత మూడేళ్లుగా వివిధ...

సమగ్ర నివేదికతో మండల సర్వసభ్య సమావేశం కి హాజరవ్వాలి ఎంపీపీ చల్లా గంగాదేవి వెంకటనారాయణ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

Related Articles

పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ పై కేకే రాజు ఫైర్

ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు పేదలు గుర్తొచ్చారా? పేదల ఇళ్ల క్రమబద్ధీకరణపై కేకే రాజు ఫైర్ఇది ప్రజలపై ప్రేమ కాదు.. ఎన్నికల ముందు డ్రామా రాజకీయాలు..ఐదేళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు హక్కుల పేరుతో హడావుడి...

  తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన సర్పంచ్ కొర్సా రమేష్జూలూరుపాడు సెప్టెంబర్ 17. పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 తెలుగు న్యూస్:/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు...

భూములకు రక్షణ కల్పించి పాసు పుస్తకాలు ఇవ్వాలి

 బ్రహ్మంగారి మఠం తహశీల్దార్ కార్యాలయం ఎదుట నాలుగో రోజు కొనసాగిన రిలే దీక్షలుబ్రహ్మంగారిమఠం: పొలిటికల్ పవర్ ప్రతినిధితమ అనుభవంలో ఉన్న భూములకు తక్షణమే రక్షణ కల్పించాలని, పాస్‌పుస్తకాలు మంజూరు చేసి ఆన్‌లైన్ చేయాలని...
error: Content is protected !!