ePaper
Tuesday, June 16, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భోగి రెడ్డి సిద్ధారెడ్డి,,,,!

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భోగి రెడ్డి సిద్ధారెడ్డి,,,,!

📰 Generate e-Paper Clip

మరణించిన కూడా అవయవ దానం ద్వారా మరో ప్రాణాలలో వెలుగులు నింపిన గొప్ప మనిషి,,,,!

తాను చనిపోతూ మరి కొందరి జీవితాల్లో వెలుగులు నింపిన యువకుడు,

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ 9 టీవీతెలుగు న్యూస్ బ్రహ్మంగారిమఠం వైయస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్ కడప (జిల్లా):- బ్రహ్మంగారిమఠం మండలంకు చెందిన మద్ది రెడ్డి పల్లి గ్రామానికి చెందిన భోగి రెడ్డి సిద్ధారెడ్డి అనే వ్యక్తి కమలాపురం వద్ద 10,06,2026 బుధవారం గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టడం తో చికిత్స కోసం హైదరాబాదులోనే హాస్పిటల్ కు తరలించారు, చికిత్స పొందుతూ శుక్రవారం చూసి శ్వాస విడిచారు, తను చనిపోతూ మరి కొందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కళ్ళు, గుండె, కిడ్నీలు, వంటే తన శరీరంలో ఉపయోగా పడే అవయవాలు రేపు దానం చేనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు, ఆదివారం తమ స్వగ్రామం మద్దిరెడ్డిపల్లె లో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు అని తెలిపారు,

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!