యువభారత్ శక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో
నిరుపేద కుటుంబానికి రేకులు సహాయం అందించారు.
జూన్ 29 : పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ ప్రతినిధి సతీష్
యువ భారత్ శక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో లక్షట్ పేట్ మండలం చందారం గ్రామం లో నీ నిరుపేద కుటుంబానికి చెందిన ఆకుల సత్తవ్వ గ నివసిస్తున్న ఇల్లు గాలి దుమారం వల్ల కూలిపోయింది. సహాయం కోసం ఎదురుచూస్తున్న ఆ నిరుపేద కుటుంబానికి అండగా నిలబడి రేకులు అందించిన మందడపు అయ్యప్ప సులోచన దంపతులు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ముఖ్య సభ్యులు మాట్లాడుతూ తమ గ్రామంలో నిరుపేద కుటుంబానికి అండగా నిలబడిన వారికి ధన్యవాదాలు తెలిపారు.

