ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
Homeతెలంగాణతెలంగాణలో టెట్ పరీక్షలో 14,814 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఫెయిల్

తెలంగాణలో టెట్ పరీక్షలో 14,814 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఫెయిల్

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బాజ శేఖర్ జులై 14 2026: కేవలం 37.29 శాతం ప్రభుత్వ ఉపాధ్యాయులు మాత్రమే పాస్ గత నెలలో నిర్వహించిన టెట్ పరీక్షలో మొత్తం 23,623 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు హాజరుకాగా, పరీక్షలో కేవలం 8,809 మంది ఉపాధ్యాయులు పాస్ కాగా, 14,814 మంది ఉత్తీర్ణత సాధించలేకపోయారు. గత ఏడాది 50 శాతం ఉత్తీర్ణత నమోదుకాగా, ఈసారి కేవలం 37.29 శాతం ఉత్తీర్ణత నమోదైంది కాగా, ప్రభుత్వ ఉపాధ్యాయులు 2028 ఆగస్టు నెలలోపు టెట్ పాస్ కాకపోతే ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందని సుప్రీంకోర్టు ఆదేశాలు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!