ePaper
Thursday, September 3, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

*న్యూఢిల్లీ*

దేశ రాజధాని న్యూఢిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్ లో జరిగిన మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్. రాజశేఖర్ రెడ్డి అవార్డు 2026 ప్రధాన కార్యక్రమం మాజీ ఎంపీ కేవీపీ రామచంద్ర రావు గారు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, CWC మెంబర్ రఘువీరా రెడ్డి గారు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కగారు,టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి గారు,ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, తుమ్మల నాగేశ్వరావు గార్లు,ఏఐసీసీ పెద్దలు జయరాం రమేష్, దిగ్విజయ్ సింగ్ గార్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న……

*డాక్టర్ లోకేష్ యాదవ్*

*టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి*

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!