ePaper
Friday, September 4, 2026
📄 ePaper
Homeతెలంగాణఖమ్మంకాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలన పై నిరసన కార్యక్రమం తెలియజేసిన బి ఆర్ ఎస్...

కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలన పై నిరసన కార్యక్రమం తెలియజేసిన బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా క్రైమ్ బ్యూరో నామ రాజేష్ కుమార్ గులాబీ పార్టీ రఘునాథపాలెం మండలం పరిధి లో జరిగింది బైక్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. మాజీ సర్పంచ్ చెరుకూరి ప్రదీప్ బాబు. మాజీ సర్పంచ్ గార్లపాటి శ్రీను. గ్రామ అధ్యక్షుడు బానోతునంద నాయక్ మరియు శివాయిగూడెం గ్రామం నుంచి కార్యకర్తలు పార్టీ శ్రేణులు బహిరంగ ర్యాలీని రఘునాధపాలెం మండలం స్థాయిలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఉప సర్పంచ్ తేజావత్ శారద మరియు తేజావత్తు లాలు నాయక్ భానోత్ రమేష్ నాయక్ బానోత్ సైదా మూడు లాల్ సింగ్ భానోత్ రాజా బానోత్ నాగులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!