- కాశినాయన సెప్టెంబర్ 11 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక వైఎస్ఆర్ కడప జిల్లా…
రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన పెన్షన్లను సఫలీ క్రతం కావాలంటే సమయం పొడిగించాలని ప్రజలు కోరుతున్నారు. ఈనెల 7వ తేదీన ప్రారంభమైన నూతన పెన్షన్లు 16 వరకు అనడంతో అధికారులు అర్హత కలిగిన పింఛన్దారులు టెన్షన్లకు గురవుతున్నారు ఒకపక్క సర్వర్ పని చేయక అధికారులు నాలుగు రోజులవుతున్న మా పని ఎందుకు అవడం లేదని ప్రజలు వీళ్ళందరి మధ్యన సచివాలయ ఉద్యోగులు చాలావరకు ఇబ్బందులు పడుతున్నారు .ఈ విషయాన్ని ఉన్నతాధికారులు దృష్టిలో ఉంచుకొని గడువును పొడిగించాలని పెన్షన్ దారులు కోరుచున్నారు. అలాగే సర్వర్ కూడా పనిచేసే విధంగా అమరావతిలో తగు చర్యలు చేపట్టాలని లేకుంటే ప్రత్యేక మాయం ఏర్పాటు చేయాలని ప్రజలు భావిస్తున్నారు.


