బెడ్ సైడ్ కార్మికుల వేతనాల దోపిడి , విధులకు హాజరు ఉన్న గై హాజరు పెట్టి కార్మికుల శ్రమ దోపిడీ చేస్తున్న……. జనగామ ప్రభుత్వ ఆస్పటల్ ఏజెన్సీ ::::::: SPS రాష్ట్ర అధ్యక్షులు కుర్రి సైదయ్య
జనగామ మాతృ శిశు కేంద్రం MCH నందు ఏర్పాటుచేసిన జిల్లా కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు కుర్రి సైదయ్య పాల్గొని మాట్లాడుతూ………
తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలలో పనిచేస్తున్న బెడ్ సైడ్ కార్మికులు శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ ల శ్రమదోపిడి లకు పాల్పడుతూ కార్మికులను వివచిత చూపిస్తున్నారు అని ఖండించారు లేబర్ యాక్టివ్ ప్రకారం ప్రతి కార్మికుడు ఎనిమిది గంటల పని విధానం చెయ్యాలిగాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు ఇచ్చిన ఇక్కడ జనగామ గవర్నమెంట్ హాస్పిటల్ బెడ్ సైడ్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్నారు.
ఇక్కడ అధికారి ఎవరు ? ఏజెన్సీ నడిపించే దళారి ఎవరు ? కొమ్ము కాస్తున్న…… పై అధికారులు ఎవరూ అనేదానిమీద ఆధారాలతో ఆరోగ్య శాఖ మంత్రి , హెల్త్ కమిషనర్ ,
హెల్త్ DME గారికి SPS రాష్ట్ర కమిటీ తరఫున మెమోరండం ఇవ్వటం జరుగుతుంది అని అన్నారు.
కార్మికుల పక్షాన ఎవరు ఎవరు దుర్మార్గపు చర్యలకు పాల్పడిన సహించేది లేదు అని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్న బోస్క నరేష్ దూయబట్టారు.
హాజరు శాతంలో అవకతోకలు , పని విధానంలో వివక్షత జిల్లా అధికారులు మరియు ప్రభుత్వ ఆస్పటల్ సూపర్డెంట్ అధికారులు ధోరణి ఏమిటో తెలియడం లేదు అని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేష్ ఆవేదన వ్యక్తుపరిచారు.
కార్మికుల అందరి సమక్షంలో ఏకగ్రీవంగా నూతన జిల్లా కమిటీ ఎన్నిక చేసినారు.
జిల్లా అధ్యక్షులు :: E. రఘు
జిల్లా ప్రధాన కార్యదర్శి ::: G. అజయ్
జిల్లా ఉపాధ్యక్షులు ::: 1. E. స్వామి , N. కవిత
జిల్లా సహాయ కార్యదర్శి :::1. E. బాలరాజు , D. ఉప్పలయ్య , స్వప్న
జిల్లా కోశాధికారి ::: B. రూతు
జిల్లా ప్రచార కార్యదర్శి ::: 1.B. సునీత , A. స్వప్న
జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ :::: 1. Ch. అనుష , 2. సుశీల
కమిటీ సభ్యులు :::: బాలమణి , కాంతమ్మ, సరిత , సిద్దల్, రాజు, తదితలను
రాష్ట్ర కమిటీ సారథ్యంలో మరియు స్థానిక ప్రభుత్వ ఆస్పటల్ కార్మికుల సమక్షంలో ఎన్ని కోవడం జరిగింది.
రాష్ట్ర కమిటీ మేరకు రాబోయే కార్యచరణకు అందరూ సిద్ధంగా ఉండాలి అని రాష్ట్ర ఉపాధ్యక్షులు మాతంగి అనిల్ కుమార్ పిలుపునిచ్చినారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కుర్రి సైదయ్య
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
చిన్న బోస్క నరేష్
రాష్ట్ర ఉపాధ్యక్షులు మాతంగి అనిల్ కుమార్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గొర్రె నాగరాజు
మరియు హాస్పిటల్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు


బెడ్ సైడ్ కార్మికుల వేతనాల దోపిడి , విధులకు హాజరు ఉన్న గై హాజరు పెట్టి కార్మికుల శ్రమ దోపిడీ చేస్తున్న……. జనగామ ప్రభుత్వ ఆస్పటల్ ఏజెన్సీ ::::::: SPS రాష్ట్ర అధ్యక్షులు కుర్రి సైదయ్య