ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో నీటి సరఫరా

27 డివిజన్లో శ్రీమతి కొండ్ర రాజేశ్వరి లింగయ్య కార్పొరేటర్.
మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మరియు శ్రీ మతి కొక్కిరాల సురేఖమ్మ ఆదేశాల మేరకు మంచిర్యాల మేయర్ ధర్ని మధు సహకారంతో 27వ డివిజన్ లో మంచి నీళ్ళ సమస్య ఉందని మేయర్ కి తెలియజేయడం తో వారు వెంటనే స్పందించి మంచి నీళ్ళ ట్యాంకర్ ను పంపించడం జరిగింది. అందుకు గాను 27వ డివిజన్ తరపున గౌరవ నియులైన ఎమ్మెల్యే కి మరియు మేయర్ కి ధన్యవాదాలు తెలిపిన శ్రీమతి కొండ్ర రాజేశ్వరి లింగయ్య 27వ డివిజన్ కార్పొరేటర్.

