ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

 పురుగుల మందు తాగి మహిళ మృతి

మే 28

పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో

లక్షట్ పేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాలకు చెందిన మేడి దేవమ్మ అనే 50 సంవత్సరాల మహిళ నిన్న రాత్రి పంటకు కొట్టే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. మృతురాలి భర్త మేడి బుచ్చయ్యకు గత రెండు సంవత్సరాల క్రితం పక్షవాతం రాగా తాను మంచానికి పరిమితమయ్యాడు. తనకు అన్ని సేవలు చేసిన ఆసుపత్రిలో చూపించి మందులు వాడిన న్యాయం కాకపోవడంతో మృతురాలు మానసికంగా చాలా కృంగిపోతుండేది. తరచూ ఇంట్లో వాళ్లకు ఈ వయసులో ఇదేం బతుకు అంటూ చెప్పుకుంటూ బాధపడుతుంటే ఇంట్లో వాళ్ళు ఓదార్చేవాళ్ళు. నిన్న రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి అన్నం తింటూ బాధపడుతూ కన్నీరు పెట్టుకుంటే కుటుంబ సభ్యులు ఓదార్చారు. తిన్న కాసేపటి తర్వాత ఇంటి వెనకాల వెళ్లి మనస్థాపంతో పురుగుల మందు తాగి ఇంట్లోకి వచ్చి కుటుంబ సభ్యులకి చెప్పగా కుటుంబ సభ్యులు లక్షట్టిపేట ప్రభుత్వాసు పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి చనిపోయింది. మృతురాలికి భర్త ఇద్దరు కొడుకులు ఒక కూతురు సంతానం ఉన్నారు. పెద్ద కుమారుడు మేడి సంతోష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరుగుతుంది.

Latest Articles

రేవల్లి మండలంలో ఘనంగా పాఠశాల క్రీడా పోటీలు

కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌లో విద్యార్థుల ఉత్సాహభరిత పోటీలు పొలిటికల్...

శ్రీరంగాపూర్‌లో గణనాథునికి ప్రత్యేక పూజలు

వినాయక ఉత్సవ కమిటీకి పలుస శంకర్ గౌడ్, మాజీ ఎంపీపీ పృథ్వీరాజ్...

సుమిత్ర పార్థివ దేహానికి జిల్లా విద్యాశాఖ అధికారి యదయ్య నివాళులు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులుసెప్టెంబర్ 19...

ఆదివాసుల హక్కులు, చట్టాలు, జీవోల రక్షణ కోసం అక్టోబర్ 5న మహాధర్నా

పొలిటికల్ పవర్, సెప్టెంబర్,19:పాల్వంచ: ఆదివాసుల హక్కులు, రక్షణ చట్టాలు, ప్రభుత్వ జీవోలను...

Related Articles

రైజింగ్ సన్ పాఠశాలలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం మరియు రాష్ట్ర స్థాయి క్రీడాకారులకు ప్రశంసా పత్రాలు ప్రదానం

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డిపెద్దపల్లి పట్టణంలోని స్థానిక *రైజింగ్ సన్ పాఠశాలలో* ఈరోజు...

వెంకయ్య గారి మరణం మరువలేని జ్ఞాపకం కుటుంబానికి తీరని లోటు

59వ డివిజన్ దానవాయిగూడెం బిఆర్‌ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు దామళ్ల రవి  తండ్రి దామళ్ల వెంకయ్య మృతి చెందిన విషయం తెలుసుకున్న రూరల్ మండల అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్ మరియు ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ...

ఉరి వేసుకుని వ్యక్తి మృతిసెప్టెంబర్ 19:  పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్లక్షట్టిపేట పట్టణంలోని భగత్ సింగ్ నగర్ కు చెందిన గుర్రాల జయకర్ అనే 40...
error: Content is protected !!