ePaper
Wednesday, June 3, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

రేపటి నుంచి వారి సిలిండర్ కనెక్షన్లు కట్!

పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి

దేశంలో ఎల్పీజీ కొరతను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఒక ఇంటికి ఒకే కనెక్షన్’ నిబంధనను కఠినతరం చేసింది. ఇప్పటికే పీఎన్జీ సౌకర్యం ఉన్నవారు ఎల్పీజీని వదులుకోవాలని కోరిన ప్రభుత్వం జూన్ 1 నుంచి ఆ నిబంధనను అమలు చేయనుంది.

ఈ గడువు ముగియగానే పీఎన్జీ ఉన్నవారి ఎల్పీజీ కనెక్షన్లు ఆటోమేటిక్ గా రద్దవుతాయి.ఆయిల్ కంపెనీలు ఇప్పటికే డేటాబేస్ ను అనుసంధానించాయి,కాబట్టి వీరు ఇకపై సిలిండర్ రీఫిల్లింగ్కు బుక్ చేసుకోలేరు….

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!