ePaper
Tuesday, September 15, 2026
📄 ePaper

గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి, రూ. 9.12 కోట్ల నిధులు మంజూరు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 17 2026: వనపర్తి నియోజకవర్గ పరిధిలోని గ్రామాల సర్వతోముఖ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి, మహిళా సాధికారత, రైతులకు అవసరమైన సదుపాయాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం రూ. 9.12 కోట్ల నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.

మంజూరైన నిధుల వివరాలు 10 గ్రామపంచాయతీ (GP) భవనాలు, ఒక్కో భవనానికి రూ. 20 లక్షలు, మొత్తం రూ. 2.00 కోట్లు

11 అంగన్‌వాడీ కేంద్రాలు, ఒక్కో కేంద్రానికి రూ. 12 లక్షలు, మొత్తం రూ. 1.32 కోట్లు, 30 విలేజ్ ఆర్గనైజేషన్ (VO) భవనాలు ఒక్కో భవనానికి రూ. 10 లక్షలు, మొత్తం రూ. 3.00 కోట్లు, 8 వ్యవసాయ గిడ్డంగులు (స్టోరేజ్ గోదాంలు)  ఒక్కో గిడ్డంగికి రూ. 30 లక్షలు, మొత్తం రూ. 2.40 కోట్లు

మహిళా శక్తి భవనం రూ. 20 లక్షలు 2 వర్క్ షెడ్ భవనాలు, ఒక్కో భవనానికి రూ. 10 లక్షలు, మొత్తం రూ. 20 లక్షలు మొత్తం మంజూరైన నిధులు రూ. 9,12,00,000/- (తొమ్మిది కోట్ల పన్నెండు లక్షల రూపాయలు) ఈ నిధులతో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో పాటు మహిళా సంఘాలకు, రైతులకు అవసరమైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామాల రూపురేఖలు మార్చడం, మహిళల ఆర్థిక సాధికారతను పెంపొందించడం, రైతులకు నిల్వ సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

Latest Articles

సెయింట్ జోసెఫ్ స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

మందలపల్లిలో సహస్ర హీరో షోరూం ఘన ప్రారంభం – ముఖ్య అతిథిగా తాటి వెంకటేశ్వర్లు

సహస్ర హీరో షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపొలిటికల్...

నాగపట్నం ప్రార్థన మందిరంలో మద్దిశెట్టి సామేలు ప్రత్యేక ప్రార్థనలు

ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించిన ఎన్‌సీపీ-ఎన్వైసీ నాయకులుపొలిటికల్ పవర్,నాగపట్నం, తమిళనాడు,సెప్టెంబర్14: తమిళనాడులోని...

జిల్లా పోలీసు కార్యాలయంలో మట్టి గణనాథునికి ఘనంగా పూజలు నిర్వహించిన జిల్లా పోలీసులు

– జిల్లా ప్రజలకు,పోలీసులకు ఆయురారోగ్యాలు కలగాలని గణనాథునికి ప్రార్థనలు, ప్రజా రక్షణలో...

బీమా కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ...

Related Articles

నీ శరీరం మట్టితో చేసిన ఆలయం… నీ ఆత్మ అందులో వెలిగే దీపం

– లోపల శాంతి ఉంటే, బయట ప్రపంచం అందంగా ఉంటుంది, లోపల కలత ఉంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది,– అయినా ఓ మానవ నాది అనే మాయలో జీవిస్తున్నావు, కాలం ముందు...

నీ శరీరం మట్టితో చేసిన ఆలయం… నీ ఆత్మ అందులో వెలిగే దీపం

– లోపల శాంతి ఉంటే, బయట ప్రపంచం అందంగా ఉంటుంది, లోపల కలత ఉంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది,– అయినా ఓ మానవ నాది అనే మాయలో జీవిస్తున్నావు, కాలం ముందు...

నీ శరీరం మట్టితో చేసిన ఆలయం… నీ ఆత్మ అందులో వెలిగే దీపం

– లోపల శాంతి ఉంటే, బయట ప్రపంచం అందంగా ఉంటుంది, లోపల కలత ఉంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది,– అయినా ఓ మానవ నాది అనే మాయలో జీవిస్తున్నావు, కాలం ముందు...
error: Content is protected !!