ePaper
Tuesday, July 28, 2026
📄 ePaper
Homeతెలంగాణకౌన్సిలర్‌ను పరామర్శించిన మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి దయాకర్ రెడ్డి*

కౌన్సిలర్‌ను పరామర్శించిన మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి దయాకర్ రెడ్డి*

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇన్చార్జి యర్ర నాగరాజు రెడ్డి
*ఏదులాపురం మున్సిపాలిటీ :* ఏదులాపురం మున్సిపాలిటీ 2వ వార్డు కౌన్సిలర్ ఏనుగు స్వరూప గత 12 రోజులుగా తీవ్ర మోకాలి నొప్పితో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి శుక్రవారం ఆమె నివాసానికి వెళ్లి పరామర్శించారు.
స్వరూప ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆయన, ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!