– జై భారత్ వాకింగ్ క్లబ్ నూతన అధ్యక్షులు జే.యం మిషేక్,
పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్9టీవీన్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్ సెప్టెంబర్. 07.2026.రోజువారీ నడక ద్వారా మనిషిగుండెఆరోగ్యాన్నిమెరుగుపరుస్తుందనిజైభారత్ వాకింగ్ క్లబ్ నూతన అధ్యక్షులు జే.యం మిషేక్ అన్నారు.
జై భారత్ వాకింగ్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక
వనపర్తిజిల్లాకొత్తకోటమున్సిపల్.పట్టణంలోఆదివారం జైభారత్.వాకింగ్.క్లబ్,నూతనఅధ్యక్షులుజే.యంమిషేక్,నూతనంగాక్రమశిక్షణకమిటీవైస్.చేర్మన్.మధుసూదన్ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా జై భారత్ వాకింగ్ క్లబ్ నూతనకమిటీనిఎన్నుకోవడంజరిగింది.గౌరవఅధ్యక్షులుయం.కిషన్.నాయక్,అధ్యక్షులుజెయం.మిషేక్,ఉపాధ్యక్షులు కోట్ల కృష్ణయ్య గౌడ్, యస్. ఈశ్వరయ్య, ప్రధానకార్యదర్శిఎండి.సుల్తాన్,సంయుక్తకార్యదర్శి.పి.నాగరాజు,కోశాధికారిగంగాధర్,ఉపకోశాధికారిపి.విజయ్,సలహాదారులు,ఎం.వీర నరసింహచారి(విరాట్ ), లక్ష్మయ్య బాబాయ్, ప్రచార కార్యదర్శి,వి. లక్ష్మయ్య టీచర్,మిగతాకార్యవర్గసభ్యులుసి.భాస్కరు,దుప్పటి. చంద్రాయుడు,కె.హనుమంతు,భాస్కర్.రెడ్డి,బాలరాజు,కురుమన్న,ఆనంద్,క్రమశిక్షణకమిటీవైస్.చేర్మన్.మధుసూదన్ టీచర్ లను ఎన్నుకున్నారు.జైభారత్ వాకింగ్ క్లబ్ నూతన అధ్యక్షులు జే.యం మిషేక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి ప్రస్తుత కాలంలో మనుషులు వాహనాలరాకతో చాలామట్టుకునడకను మర్చిపోయివాహనాలనువినియోగిస్తున్నారనిఅన్నారు.కాలినడక తగ్గిపోవడం ద్వారా మానవ శరీరంలో మార్పులు చేకూరి అనారోగ్యాలకు గురవుతున్నారని అన్నారు. నడవని వారితో పోలిస్తేనడిచేవారిశరీరంలో కొవ్వు తక్కువగా ఉందని అన్నారు. నడక వల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని తగ్గిస్తుంది, బరువును అదుపులో ఉంచుతుందన్నారు. అలాగే ఒత్తిడినికీళ్లనొపస్పులను తగ్గిస్తుంది.ముఖ్యంగాకాళ్ళనుండిరక్తాన్నితిరిగిగుండెకు పంపి,గుండెపైభారాన్నితగ్గించిమానసికఆరోగ్యాన్ని పెంపొందిస్తుందన్నారు. కావున రోగనిరోధక ‘శక్తిని పెంపొందించుటకు,చక్కెరస్థాయిలనునియంత్రించుటకు నిద్ర వంటివాటినిమెరుగుపరిచేందుకుప్రతిఒక్కరూ ఉదయం సమయంలో వాకింగ్ చేయడం అలవాటు చేసుకోవాలని ఆయన అన్నారు.


