ePaper
Wednesday, June 3, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

POCSO కేసు నమోదు చేయకుండా 5 గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు

 

చివరికి మోడీ సభ ముందు ఆత్మార్పణం చేసుకుంటా అంటే కంప్లైంట్ తీసుకున్నారు

 

కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో విస్తుపోయే విషయాలు

 

బండి సాయి భగీరధ్ మీద కేసు పెట్టాలని 3 నెలల నుండి తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని, నిన్న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో సాయంత్రం 7:30 నుండి అర్దరాత్రి 12:45 వరకు బాధితురాలి తల్లి వచ్చి ఫిర్యాదు చేస్తున్నా ఆలస్యం చేశారని బాధితులు ఆరోపణ

చివరికి ఈనెల 10న జరగనున్న మోడీ సభ ముందు ఆత్మార్పణం చేసుకుంటామని హెచ్చరిక చేయగా అప్పుడు ఫిర్యాదు తీసుకొని ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు బాధితులు తెలిపారు

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!