ePaper
Thursday, June 4, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

వడదెబ్బతో మృతిచెందిన పారిశుద్ధ్య కార్మికునికి నివాళులర్పించిన గ్రామపంచాయతీ పాలకవర్గము మరియు సిబ్బంది

    సర్పంచ్ నలిమెల రాజు

పొలిటికల్ పవర్ పిన్ 9 న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

మంచిర్యాల జిల్లా, లక్షట్ పేట మండలం వెంకట్రావు పేట గ్రామపంచాయతీలో గత 31 సంవత్సరాలుగా పారిశుద్ధ్య కార్మికునిగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీ తాళ్లపల్లి లచ్చయ్య గారు మూడు రోజుల క్రితం వడదెబ్బతో మృతి చెందారు ఈ సందర్భంగా వారు గ్రామపంచాయతీకి చేసిన సేవలను స్మరించుకుంటూ గ్రామ సర్పంచ్ మరియు పంచాయతీ పాలకవర్గం మరియు సిబ్బంది వారి చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పించి మౌనం పాటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారి మరణం వారి కుటుంబ సభ్యులకు తీరనిలోటని వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యం తొలగించాలని లచ్చయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని వేడుకున్నారు..

1. గ్రామపంచాయతీ నుంచి లచ్చయ్య కుటుంబానికి 10,000/- రూపాయలు..

2. సర్పంచ్ గారు వ్యక్తిగతంగా 5000/- రూపాయలు

మరియు పాలకవర్గ సభ్యులు

3. మీసా శ్రీనివాస్ గారు 2000 రూపాయలు

4. బోడ కుంటి మారుతి గారు 2000 రూపాయలు

5. దాసరి ఏసు మని గారు 1000/-

6. అంకతి వెంకటేష్ గారు 1000/-

7. బెడగం రామయ్య గారు 1000/-

8. తోట దివ్యసాగర్ గారు 1000/-

9. VRA కన్లే విజయ గారు 500/-

10. పంచాయతీ కార్యదర్శి వంశి కృష్ణ గారు 2000/-

అందించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!