
పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి సతీష్
మే 2 శనివారం రోజు మంచిర్యాల జిల్లా .
ఈనెల 10 వ తేదీన హైదరాబాద్ పరడే గ్రౌండ్ లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనాగ్రహ సభకు ముఖ్య అతిథిగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు రానున్న నేపథ్యంలో సభ పోస్టర్ ను ఈరోజు బీజేపీ మంచిర్యాల జిల్లా కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి గారు, బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు పాపా రావు గారు మరియు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ గారు మరియు బీజేపీ నాయకులు ఆవిష్కరించడం జరిగింది. మోదీ గారి తీసుకువచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు మరియు డీలిమిటేషన్ బిల్లును కాంగ్రెస్ మరియు ఇతర పార్టీల అడ్డుకొని మహిళలు, ఎస్సీ, ఎస్టీ లకు చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరించడానికి నిర్వహిస్తున్న జనాగ్రహ సభను విజయవంతం చేయాలని రఘునాథ్ గారు పిలుపునిచ్చారు.*
