ePaper
Monday, September 14, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

మహిళల భద్రత కోసమే షీ టీం

మంచిర్యాల డిసిపి ఎగ్గడి భాస్కర్

జూన్పొ  6 : లిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

మంచిర్యాల జిల్లా లక్షట్ పేట్: మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ షీ టీం నేర్పాట చేయడం జరిగిందని మంచిర్యాల డిసిపి భాస్కర్ అన్నారు. లక్షెటిపేట పట్టణంలోని గార్డెన్లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామసభ( వార్డు సభ) లో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ మహిళలను ఆకతాయిలు వేధించిన వెంటనే 100 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. ఫోన్ చేసిన క్షణాల్లో పోలీసులు అక్కడ చేరుకుంటారని ఫోన్ చేసిన వారి వివరాలు బయటకు రాకుండా గోప్యంగా ఉంచుతారన్నారు. ఇటీవల గంజాయితో యువత చెడిపోతుందని మన ప్రాంతంలో ఇప్పటికే గంజాయి సేకరించిన విక్రయించిన వారిపై కేసు నమోదు చేయడం జరిగిందని, గ్రామాల్లో ఎవరి పైన గంజాయి తాగినట్లు విక్రయించినట్లు అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని గంజాయి మత్తులో యువత చెడిపోవడం కాకుండా వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, వాళ్ళ జీవితాలను బాగు చేసే వాళ్ళం కావాలంటే తప్పకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. కాకుండా మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు చాలా ఇబ్బందులు పడతామని వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ తప్పకుండా పాటించాలన్నారు. గ్రామ సభకు హాజరైన డీసీపీ ని మున్సిపల్ చైర్ పర్సన్ దొంత అంజలి నరసయ్య కమిషనర్ విజయ్ కుమార్ తో పాటు వార్డు కౌన్సిలర్లు ఘనంగా శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ దిలీప్ కుమార్ లక్షట్టిపేట ఎస్సై గోపతి సురేష్. షీ టీం ఎస్సై హైమ ఏవో శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

నాగపట్నం ప్రార్థన మందిరంలో మద్దిశెట్టి సామేలు ప్రత్యేక ప్రార్థనలు

ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించిన ఎన్‌సీపీ-ఎన్వైసీ నాయకులుపొలిటికల్ పవర్,నాగపట్నం, తమిళనాడు,సెప్టెంబర్14: తమిళనాడులోని...

జిల్లా పోలీసు కార్యాలయంలో మట్టి గణనాథునికి ఘనంగా పూజలు నిర్వహించిన జిల్లా పోలీసులు

– జిల్లా ప్రజలకు,పోలీసులకు ఆయురారోగ్యాలు కలగాలని గణనాథునికి ప్రార్థనలు, ప్రజా రక్షణలో...

బీమా కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ...

*గుండెపోటుతో వ్యక్తి మృతి శ్రీ రామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బీమా అందచేత*

అశ్వారావుపేట పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక న్యూస్...

బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు చేసిన గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ...

కచ్చేరి దేవరాయపల్లి – వెంగం నాయుడుపల్లి గ్రామాల మధ్య శ్రీ బరిగమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి శుభారంభం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

Related Articles

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులు.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్...

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పి...

టేకుమట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తిప్పిరెడ్డి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గర్జన11/09/2026 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భూపాలపల్లి నియోజవర్గం...
error: Content is protected !!