ePaper
Monday, September 14, 2026
📄 ePaper

గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో మొక్కజొన్న పంట దగ్ధం సుమారు రెండు లక్షల పంట నష్టం…

📰 Generate e-Paper Clip


గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో మొక్కజొన్న పంట దగ్ధం సుమారు రెండు లక్షల పంట నష్టం…

పొలిటికల్ పవర్ ఎన్విఆర్ టీవీ ప్రతినిధి నిజామాబాద్ జిల్లా బ్యూరో…

 

సాలుర మండలం ఖాజాపూర్ గ్రామంలో చేతికొచ్చిన పంట సుమారు నాలుగు ఎకరాల మొక్కజొన్న పంట గుర్తుతెలియని వ్యక్తుల చేసిన పాపానికి తీవ్ర పంట నష్టం జరిగింది. ఖాజాపూర్ గ్రామానికి చెందిన చిద్రపు వెంకటేష్ కు చెందిన మొక్కజొన్న పంట, బుధవారం కోసి కుప్ప వేసిన క్రమంలో మరుసటి రోజు మిషన్ వచ్చి పట్టించే సమయంకు రెండు గంటల ముందులో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు దానికి నిప్పంటించడంతో నోటి కాడికి వచ్చిన ముద్దని తగలబెట్టినట్టుగా కుప్ప మొత్తం కాలిపోయి సుమారు నాలుగు ఎకరాలకు సంబంధించిన పంట మొత్తం ఖాళీ బూడిదయ్యింది. రైతు వెంకటేష్ మాట్లాడుతూ ఇంకో రెండు గంటల్లో మిషన్ తో పట్టించుకుంటం అనుకున్న పంట కు నిప్పంటించడంతో పూర్తిగా దగ్ధమైందని వాపోయారు. సుమారు రెండు లక్షల రూపాయల పంట నష్టం జరిగిందని ప్రభుత్వ అధికారులు తక్షణమే , జరిగిన నష్టాన్ని పరిశీలించి రైతుని ఆదుకోవాలని, ప్రభుత్వానికి కోరారు.

Latest Articles

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులుగా గన్నమనేని కిరణ్ కుమార్ 

  తెలంగాణ రాష్ట్రం తరుపున బిసిఐ ప్రతి నిధిగా సేవలు అందించ బోతున్న...

గణేష్ చతురుద్ది వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి

  పట్టణ, మండల ప్రజలకు జూపల్లి దంపతుల శుభాకాంక్షలు మట్టి గణపతులను పూజిద్దాం.. పర్యావరణాన్ని...

Related Articles

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులు.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్...

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పి...

టేకుమట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తిప్పిరెడ్డి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గర్జన11/09/2026 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భూపాలపల్లి నియోజవర్గం...
error: Content is protected !!