ePaper
Sunday, September 13, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

సూర్యాపేట జిల్లా కలెక్టర్ గా గతంలో పనిచేసిన ఐఏఎస్ అమోయ్ కుమార్‌కు ఈడీ సమన్లు.!!

 

:పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక!!

: క్రైమ్ న్యూస్ ప్రతినిధి రావూరినాగేశ్వరావు .!

భూదాన్ భూముల వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్‌కు ఈడీ మరోసారి సమన్లు జారీ.

మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్న ఈడీ.

ఈ నెల 25న విచారణకు హాజరుకావాలని ఆదేశాలు.

మూడు సేల్ డీడ్‌ల వివరాలతో రావాలని సమన్లలో స్పష్టం.

గతంలో 2024లోనూ అమోయ్ కుమార్‌ను విచారించిన ఈడీ.

మహేశ్వరం పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుల ఆధారంగా దర్యాప్తు.

42 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టినట్లు ఆరోపణలు.

ఈ వ్యవహారంలో అమోయ్ కుమార్ భారీగా లబ్ధి పొందినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు

ప్రభుత్వ దర్యాప్తు ముమ్మరంగా జరగాలని కోరుతూ

క్రైమ్ న్యూస్ బ్యూరో రావూరి

Latest Articles

ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన కంపగూడెం గ్రామస్తులు..నెల రోజులుగా తాగునీటి కష్టాలు.. గంటపాటు రాస్తారోకో

ఎస్సై చొరవతో అధికారుల హామీ.. ధర్నా విరమించిన గ్రామస్తులు పొలిటికల్ పవర్,ములకలపల్లి, సెప్టెంబర్...

తండ్రిని పట్టించుకోని కుమారులకు RDO షాక్ – ఆస్తి రిజిస్ట్రేషన్లు

⚖️ *కేసు వివరణ – ప్రొద్దుటూరు, కడప జిల్లా* పొలిటికల్ పవర్ సమగ్ర...

ప్రజాస్వామ్యానికి ప్రాణం ప్రశ్నించే తత్వమే: కుర్రే రాజేంద్ర రెడ్డి

 ​ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు కేవలం ఓటర్లుగానే మిగిలిపోకుండా, ప్రభుత్వాల విధానాలను నిశితంగా...

సీనియర్ సిటిజన్ల కోసం.

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

*ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మా కుటుంబం అంటే ఏమిటో ప్రజలందరికీ తెలుసు*

*మా పై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్న మా సోదరీ, ఆమె భర్త...

Related Articles

ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన కంపగూడెం గ్రామస్తులు..నెల రోజులుగా తాగునీటి కష్టాలు.. గంటపాటు రాస్తారోకో

ఎస్సై చొరవతో అధికారుల హామీ.. ధర్నా విరమించిన గ్రామస్తులు పొలిటికల్ పవర్,ములకలపల్లి, సెప్టెంబర్ 13: మండలంలోని చౌటుగూడెం పంచాయతీ పరిధిలోని కంపగూడెం గ్రామంలో నెల రోజులుగా కొనసాగుతున్న మంచినీటి సమస్యపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఎన్నిసార్లు...

తండ్రిని పట్టించుకోని కుమారులకు RDO షాక్ – ఆస్తి రిజిస్ట్రేషన్లు

⚖️ *కేసు వివరణ – ప్రొద్దుటూరు, కడప జిల్లా* పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైయస్సార్ కడప జిల్లా కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన 88 ఏళ్ల...

*తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఛత్రినాక చౌరస్తాని తెలంగాణ పోరాటల చౌరస్తాగా ప్రకటించి అక్కడ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అమరవీరుల స్తూపం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి :-*

....................................... పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో భాజ శేఖర్ ఛత్రినాక చౌరస్తానీ తెలంగాణ పోరాటాల చౌరస్తాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని...
error: Content is protected !!