ePaper
Wednesday, June 3, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

సూర్యాపేట జిల్లా కలెక్టర్ గా గతంలో పనిచేసిన ఐఏఎస్ అమోయ్ కుమార్‌కు ఈడీ సమన్లు.!!

 

:పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక!!

: క్రైమ్ న్యూస్ ప్రతినిధి రావూరినాగేశ్వరావు .!

భూదాన్ భూముల వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్‌కు ఈడీ మరోసారి సమన్లు జారీ.

మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్న ఈడీ.

ఈ నెల 25న విచారణకు హాజరుకావాలని ఆదేశాలు.

మూడు సేల్ డీడ్‌ల వివరాలతో రావాలని సమన్లలో స్పష్టం.

గతంలో 2024లోనూ అమోయ్ కుమార్‌ను విచారించిన ఈడీ.

మహేశ్వరం పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుల ఆధారంగా దర్యాప్తు.

42 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టినట్లు ఆరోపణలు.

ఈ వ్యవహారంలో అమోయ్ కుమార్ భారీగా లబ్ధి పొందినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు

ప్రభుత్వ దర్యాప్తు ముమ్మరంగా జరగాలని కోరుతూ

క్రైమ్ న్యూస్ బ్యూరో రావూరి

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!