ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

దుర్గాప్రసాద్ మరియు గ్రంధాలయ చైర్మన్ ఖాదర్ బాబా అభినందన సభలో పాల్గొన్న ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వేజండ్ల సాయి కుమార్.!!

25-5-2026- సోమవారం ఖమ్మం!!

=పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక!!

న్యూస్ ప్రతినిధి రావూరి నాగేశ్వరావు

=సుడా చైర్మన్ పువ్వాళ్ళ

= ఈ రోజు ఖమ్మం సుడా చైర్మన్ గా పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ భాద్యతలు తీసుకున్న సందర్బంగా నిర్వహించిన అభినందన సభ కి భారీ ర్యాలీ తో పాల్గొన్న ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ కార్యక్రమానకి ముఖ్య అతిధులుగా!!

=తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క మల్లు , రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యలు తుమ్మల నాగేశ్వరరావు , వైరా శాసనసభ్యులు రాందాస్!!, = = =సత్తుపల్లి శాసనసభ్యురాలు మట్టా రాగమయీ , రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ లు రాయల నాగేశ్వరరావు !!

=నాయుడు సత్యనారాయణ , డీసీసీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ ఖమ్మం సిటీ అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి తో కలిసి పాల్గొన్న రూ

=ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వేజండ్ల సాయి కుమార్ మరియు మున్సిపల్ చైర్మన్ లు, మార్కెట్ యార్డ్ చైర్మన్ లు మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..

Latest Articles

ముంచుకొస్తున్న జల సంక్షోభం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

Related Articles

పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ పై కేకే రాజు ఫైర్

ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు పేదలు గుర్తొచ్చారా? పేదల ఇళ్ల క్రమబద్ధీకరణపై కేకే రాజు ఫైర్ఇది ప్రజలపై ప్రేమ కాదు.. ఎన్నికల ముందు డ్రామా రాజకీయాలు..ఐదేళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు హక్కుల పేరుతో హడావుడి...

  తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన సర్పంచ్ కొర్సా రమేష్జూలూరుపాడు సెప్టెంబర్ 17. పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 తెలుగు న్యూస్:/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు...
error: Content is protected !!