ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper

సెప్టెంబర్ 28న చలో కడప కార్యక్రమాన్ని విజయవంతం చేయండి సిపిఐ

📰 Generate e-Paper Clip

 *సెప్టెంబర్ 27–30 సిపిఐ రాష్ట్రస్థాయి ప్లీనరీ సమావేశాలను జయప్రదం చేయాలి.సిపిఐ మండల కార్యదర్శి పెద్దులపల్లి ప్రభాకర్ పిలుపునిచ్చారు*

 

ఈ నెల 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కడప నగరంలో నిర్వహించనున్న సిపిఐ రాష్ట్రస్థాయి ప్లీనరీ సమావేశాలను జయప్రదం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అలాగే సిపిఐ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు హాజరవుతారని తెలిపారు.

సెప్టెంబర్ 28న చలో కడప పేరుతో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో బద్వేల్ పట్టణము నుండి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ధరల పెరుగుదల, నిరుద్యోగం, కడప ఉక్కు ఫ్యాక్టరీ.కార్మికులు–రైతుల సమస్యలు, యువతకు ఉపాధి, సంక్షేమ రంగాల పరిరక్షణ, ప్రజాస్వామ్య హక్కులు, సామాజిక న్యాయం తదితర అంశాలపై ప్లీనరీలో విస్తృతంగా చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలిపారు.

దేశవ్యాప్తంగా ప్రజా సమస్యలపై సిపిఐ నిర్వహిస్తున్న ఉద్యమాల కొనసాగింపులో భాగంగా కడపలో జరిగే ఈ రాష్ట్రస్థాయి ప్లీనరీని విజయవంతం చేయడం ద్వారా “బద్లావ్ జెరూరి హై” అనే నినాదాన్ని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని అన్నారు.

కార్మికులు, రైతులు, విద్యార్థులు, యువత, మహిళలు, ప్రజాస్వామికవాదులు, కడపకు జరిగే ర్యాలీ బహిరంగ సభలో పాల్గొని సిపిఐ రాష్ట్రస్థాయి ప్లీనరీ సమావేశాలను జయప్రదం చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి సోమిరెడ్డిపల్లి నారాయణ ఏఐవైఎఫ్ ఏరియా కార్యదర్శి గుడిమె సురేష్, సుజన్ పాల్గొన్నారు..

Latest Articles

NSS వారి ఆధ్వర్యంలో జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మొక్కలు నాటిన మునిసిపల్ చైర్మన్ శ్రీ వెలుగు ప్రశాంత్ కుమార్

   //పొలిటికల్ పవర్ పత్రిక.ప్రతినిధి.ఎల్లస్వామి జమ్మికుంట //జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల...

బార్బర్స్ డే సందర్బంగా జండా ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షులు కడియాల సత్యనారాయణ

జూలూరుపాడు సెప్టెంబర్ 16: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక...

మానవత్వానికి నిదర్శనం- హర్ష కేతన్ ఫౌండేషన్ ప్రారంభం

*మధిర టౌన్ ఎస్ఐ నవిత చేతుల మీదుగా ప్రారంభోత్సవం*పొలిటికల్ పవర్ సమగ్ర...

కొత్తకోట లోఘనంగామాజీఎమ్మెల్యేఅయ్యప్ప వర్ధంతి వేడుకలు

– మాజీ ఎమ్మెల్యే అయ్యప్ప విగ్రహానికి భారీగ పూలమాల సమర్పించి పుష్పాంజలి ఘటించి...

విద్యార్థులు మంచి చదువులు చదువుకోండి మీకు అండగా నేను ఉంటా మాజీ పార్లమెంట్ సభ్యులు రావుల 

– అమ్మ, సోదరుడు జ్ఞాపకార్థం విద్యార్థులకు బూట్లు, పెన్ను, పెన్సిల్స్,...

  పొలిటికల్ పవర్ - ప్రత్యేక కథనం కల్తీ నీటి దందా.. ప్రాణాల మీద...

Related Articles

సత్యనారాయణ రెడ్డి అక్రమ అరెస్టును ఖండించిన కాకాని

పొలిటికల్ పవర్  సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9టీవీ తెలుగు న్యూస్  తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, జిల్లా...

దళితుల అంటే దాడి చేసే వాళ్ళు కాదు

పొలిటికల్ పవర్ ప్రతినిధి  తెలంగాణవాళ్లు కాంగ్రెస్ పార్టీ తొత్తులు, కట్టు బానిసలు అసలు కాదుఆంధ్రాలో కులాల సంస్కృతి తెలంగాణలో తెచ్చేందుకు విఫలయత్నాలు చేస్తున్న రేవంత్ రెడ్డిదళిత కార్డుతో బీఆర్ఎస్ మీద దాడికి పదే...

 ప్రతి పేద కుటుంబానికి ఆహార భద్రత కల్పించాలనే సంకల్పంతో కిలో బియ్యం రూ.2కే అందించిన నాయకుడు దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారు. పేదరికం కారణంగా ఏ కుటుంబమూ ఆకలితో అలమటించకూడదని...
error: Content is protected !!